Download Now Banner

This browser does not support the video element.

డీజే యజమానులకు మిల్స్ కాలని పోలీసుల హెచ్చరిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో, నగరంలోని డీజే యజమానులతో సమావేశం

Khila Warangal, Warangal Rural | Aug 27, 2025
డీజే యజమానులకు మిల్స్ కాలని పోలీసుల హెచ్చరిక వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో, నగరంలోని డీజే యజమానులు మరియు ఆపరేటర్లతో పోలీసు అధికారులు సమావేశం నిర్వహించారు. గణేష్ శోభాయాత్రల్లో డీజే (సౌండ్) ఏర్పాటు చేయవద్దని వారికి హెచ్చరించారు. ఈ నిబంధనని ఎవరైనా అతిక్రమిస్తే, వారికి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us