Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: రోడ్డు ప్రమాదాలను నివారించాలని రోడ్డుపై ట్రాక్టర్లను ఉంచి నిరసన తెలిపిన స్థానికులు

Yerragondapalem, Prakasam | Aug 26, 2025
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామ సమీపంలో ప్రజలు రోడ్డు పై ట్రాక్టర్లు అడ్డంపెట్టి నిరసనకు దిగారు. సోమవారం రాత్రి గుర్తు తెలియనివాహనం ఢీ కొట్టి వెళ్లిపోగా ఓ వ్యక్తి మృతి చెందాడు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే తమ ప్రాంతంలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మంగళవారం నిరసనకు దిగారు. పోలీసులు వారిని సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us