ఈ రోజ్ అనగా 31వ తేదీ 8వ నెల 2025న బీసీ రిజర్వేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం హర్షనేయం అంటూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తెలియజేసిన భద్రాద్రి బీసీ జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 285 ఏ సెక్షన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల రిజర్వేషన్ కలిపి 50% మించకూడదు అని నిబంధన తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర ఆత్మగా నిర్ణయం తీసుకోవడం హృదయపూర్వకంగా స్వాగతిస్తున్న అంటూ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డికి బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనసరి సీతక్కకి ధన్యవాదములు తెలియజేసిన భద్రాద్రి