Download Now Banner

This browser does not support the video element.

జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ

Shayampet, Warangal Urban | Jul 14, 2025
శాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని దిగువన ఉన్న పంట పొలాలకు ఈరోజు సోమవారం నీటిపారుదల శాఖ, ఇతర శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు హాజరై విడుదల చేశారు. ముందుగా అక్కడ తూము వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి, చెరువులోకి పూలు చల్లారు. అనంతరం తూము గేట్ వాల్వ్ ను తిప్పి కిందికి నీటిని వదిలారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us