Download Now Banner

This browser does not support the video element.

ఆచంట: 88 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.48,11,983/- నగదు విలువగల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యనారాయణ

Achanta, West Godavari | Sep 11, 2025
ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం కొమ్ముచిక్కల టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ 88 మంది లబ్ధిదారులకు రూ.48,11,983 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ను పక్కదారి పట్టించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కోట్లాది రూపాయల చెక్కులను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us