పాల్వంచ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం పార్టీ గత వారం రోజులుగా సర్వేలు నిర్వహించి గుర్తించిన సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఐ శ్రేణులు పాల్వంచ కార్పొరేషన్ అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గురువారం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి తులసీరామ్ మాట్లాడుతూ..వీధిలైట్ల,పారిశుద్ధ్యం,డ్రైనేజీ సమస్య ఇళ్ల స్థలాల సమస్య,కోతులు,కుక్కల సమస్య రోడ్ల సమస్య కరెంటు మీటర్ల సమస్య మంచినీటి సమస్య, ఈ సమస్యలు మంచి కంటి నగర్ పాలకోయ తండా నవభారత్ గాంధీనగర్ ఏరియాలో గుర్తించడం జరిగింది కార్పొరేషన్ కమిషనర్ అధికారులకు దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు...