Download Now Banner

This browser does not support the video element.

ధర్మవరంలో మీ సమస్య మా బాధ్యతలో ప్రజలు ఇచ్చిన అర్జీలు తీసుకొని సచివాలయాల బాట పట్టిన పరిటాల శ్రీరామ్.

Dharmavaram, Sri Sathyasai | Aug 21, 2025
ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఇటీవల పట్టణంలో నిర్వహించిన మీ సమస్య మా బాధ్యత కార్యక్రమంలో ప్రజల ఇచ్చిన అర్జీలను తీసుకొని సచివాలయాల బాట పట్టాడు. గురువారం పట్టణంలో పర్యటించిన శ్రీ రామ్ పలు వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలను గుర్తించి ఫోటో తీసి అధికారులకు పంపించాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us