Download Now Banner

This browser does not support the video element.

తణుకు: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మాజీ మంత్రి కారుమూరి చేసిన అవినీతి, అక్రమాలను నియోజకవర్గ ప్రజలు ఇంకా మరిచిపోలేదు :MLA రాధాకృష్ణ

Tanuku, West Godavari | Sep 7, 2025
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మాజీ మంత్రి కారుమూరి చేసిన అవినీతి, అక్రమాలను నియోజకవర్గ ప్రజలు ఇంకా మరిచిపోలేదని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. ఆదివారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో వ్యాపారాల నుంచి దోచుకున్న దోపిడీ ప్రజలకు ఇంకా గుర్తు ఉందన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. యూరియా కొరత లేనప్పటికీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us