Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణహిత గణేశ విగ్రహాల కోసం ప్రతిజ్ఞ

Kamareddy, Kamareddy | Aug 22, 2025
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మేము, మా కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు సమాజంతో కలిసి, గణేశ చతుర్థి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) కృత్రిమ విగ్రహాల బదులు సహజ పదార్థాల శాదు/మట్టి, గోధుమ పిండి, గోమయం, విత్తన మట్టి, సహజ రంగులుతో తయారైన పర్యావరణహిత విగ్రహాలనే వినియోగించేందుకు ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు. పర్యావరణ ప్రభావాన్ని అంగీకరిస్తూ PoP విగ్రహాలు, రసాయన రంగులు నీటిలో సీసం, పాదరసం, కెడ్‌మియం వంటి భార లోహాలు కలుషితమవుతున్నాయని, ఇవి చేపలు, జలచర జీవులకు హానికరంగా, ఆహార పరంపరలో చేరి మన ఆరోగ్యానికీ హానిచేస్తాయని, సాక్ష్యాలతో తెలుపుతాము
Read More News
T & CPrivacy PolicyContact Us