Download Now Banner

This browser does not support the video element.

ఇంజన్లో సాంకేతిక సమస్య కారణంగా బాపట్ల రైల్వే స్టేషన్ లో గంటకు పైగా నిలిచిపోయిన శబరి ఎక్స్ప్రెస్

Bapatla, Bapatla | Sep 6, 2025
ఇంజన్ లో సమస్య తలెత్తడంతో సికింద్రాబాద్ నుండి ఎర్నాకులం వెళ్లే శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం రాత్రి బాపట్ల రైల్వే స్టేషన్ లో గంటకు పైగా నిలిచిపోయింది.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.కాగా అప్పటికప్పుడు మరమ్మతులు సాధ్యం కాకపోవడంతో వేరే ఇంజన్ రప్పించి రైలును పంపారు. సాంకేతిక నిపుణులు ఇంజన్ లో తలెత్తిన సమస్యను అధ్యయనం చేస్తారని రైల్వే అధికారులు చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us