Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: చేవెళ్లలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల ఆందోళన

Rajendranagar, Rangareddy | Aug 26, 2025
చేవెళ్లలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ బంధువులు చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నాకు దిగారు. ప్రధాన రహదారి పక్కనే పీఎస్ ఉండడం, ఆందోళనకారులు రోడ్ల మీద భైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. వీడియో
Read More News
T & CPrivacy PolicyContact Us