Download Now Banner

This browser does not support the video element.

జాజిరెడ్డి గూడెం: ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేపట్టాలి అరవపల్లి సిపిఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి డిమాండ్

Jaji Reddi Gudem, Suryapet | Aug 31, 2025
ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. అర్వపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేసి సూర్యాపేట జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us