Download Now Banner

This browser does not support the video element.

చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద 8 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్ 8 ద్విచక్ర వాహనాలు 10500 నగదు స్వాధీనం

Hindupur, Sri Sathyasai | Sep 23, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద పేకాట స్థావరంపై చిలమత్తూరు పోలీసులు దాడి చేసి ఎనిమిది మంది పేకాటరాయలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 8 ద్విచక్ర వాహనాలు 10500 నగదు స్వాధీన పరుచుకున్నట్లు ఎస్సై మునీర్ అహ్మద్ తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us