Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: నాయన పల్లి క్రాసింగ్ వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు రెండుటిప్పర్లను సీజ్ చేసిన సిఐ కల్లుట్లయ్య

Singanamala, Anantapur | Sep 3, 2025
నాయనపల్లి క్రాసింగ్ వద్ద బుధవారం 3 గంటల50 నిమిషాల సమయం లో రెండు టిప్పర్లను ఇసుకను తరలిస్తున్న అక్రమంగా సీట్ చేసిన సీఐ కల్లుట్లయ్య. సింగనమల మండల కేంద్రం నుండి ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే వారిపైన చర్యలు తప్పవని సీఐ కల్లుట్ల హెచ్చరించారు. రెండు టిప్పర్లను సీజ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us