Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: గొల్లపల్లి వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న ద్విచక్ర వాహనం వ్యక్తికి తీవ్ర గాయాలు

Palamaner, Chittoor | Sep 7, 2025
పలమనేరు: రూరల్ మండలం స్థానికులు ఆదివారం తెలిపిన సమాచారం మేరకు. కొలమాసనపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామం వద్ద కల్లాడు గ్రామానికి చెందిన చంద్ర అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా, ద్విచక్ర వాహనం ఢీకొని గాయాల పాలయ్యాడు. స్థానికులు గమనించి హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us