Download Now Banner

This browser does not support the video element.

ఠాణేలంక ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, కేసు నమోదు వివరాలు వెల్లడించిన పోలీసులు

Mummidivaram, Konaseema | Sep 9, 2025
ముమ్మిడివరం మండలం, ఠాణేలంక ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసారు. రాజుపాలెం వద్ద మంగళవారం కొబ్బరి డొక్కల లోడుతో వెళ్తున్న ఐషర్ లారీ కింద పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనిపై ముమ్మిడివరం ఏఎస్సై తెలిపిన వివరాల ప్రకారం లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో బైక్ అదుపుతప్పి లారీ కింద పడటంతో ప్రమాదం జరిగింది. మృతుడు కూనలంక గ్రామానికి చెందిన కొప్పిశెట్టి గంగరాజు(46) గా గుర్తించామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us