Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: అయ్యప్ప స్వాముల పై దూసుకెళ్లిన ద్విచక్ర వాహనం ఇద్దరు స్వాముల పరిస్థితి విషమం.

Punganur, Chittoor | Sep 3, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల సమీపంలో బట్టందొడ్డి గ్రామం వద్ద మంగళవారం రాత్రి అయ్యప్ప స్వాములు పూజలో నిర్వహించుకుని ఆలయం వద్ద ఉండగా పలమనేరు నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం అతివేగం గా వచ్చి అదుపుతప్పి స్వాములపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అయ్యప్ప స్వాములు వినయ్ కుమార్, ప్రకాష్ ,త్రీవంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని వెంటనే హైవే ఆంబులెన్స్ సిబ్బంది పైలెట్ సయ్యద్ , ఈ ఎం.టి. కిరణ్ కుమార్ , పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వినయ్ కుమార్, ప్రకాష్, పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us