Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాశయ్య జెండాను ఎగురవేస్తాం : మహేశ్వరంలో బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్

Rajendranagar, Rangareddy | Jul 24, 2025
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎవరిపై ఆధారపడకుండా శాయశక్తులా పోరాడుతామని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. మహేశ్వరంలో స్థానిక ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసి జిల్లాలో కాషాయం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us