Download Now Banner

This browser does not support the video element.

ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకురాలు మరియమ్మపై చేయి చేసుకున్న కేసులో మిల్స్ కాలనీ ఎస్ఐ, కానిస్టేబుల్‌పై కేసు నమోదు

Warangal, Warangal Rural | Aug 24, 2025
రెండు రోజుల క్రితం వరంగల్ నగరంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకరాలు మరియమ్మ ఆమె కుమారుని పై చేయి చేసుకున్న కేసులో మిల్స్ కాలనీ ఎస్సై శ్రీకాంత్ పై మరియు కానిస్టేబుల్ రాజు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఓ ప్రకటనలో మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఎస్సై శ్రీకాంత్ మరియమ్మ అనే కుమారునిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కూడా కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us