Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నెయ్యి దుకాణంలో అగ్ని ప్రమాదం

Rajendranagar, Rangareddy | Aug 27, 2025
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోపిల్లర్ నంబర్1444 వద్ద ఉన్న బాలాజీ నెయ్యి దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దట్టమైన పొగ, మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us