Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలి:ప్రముఖ నటులు తనికెళ్ల భరణి

Hanwada, Mahbubnagar | Aug 25, 2025
విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రముఖ నటులు తనికెళ్ల భరణి అన్నారు. జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ కాలేజీలో సోమవారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు నాలుగు సంవత్సరాలు కష్టపడితే గొప్పగా ఎదుగుతారన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us