Download Now Banner

This browser does not support the video element.

జడ్చర్ల: పశువుల దొంగలు నలుగురుఅరెస్ట్ మీడియా ముందు హాజరు పరిచిన జిల్లా ఎస్పీ జానకి

Jadcherla, Mahbubnagar | Sep 11, 2025
గత కొన్ని రోజుల నుండి నవాబుపేట మండల పరిసర ప్రాంతాలలో పశువులను దొంగతనాలు చేస్తూ వాహనంలో తరలిస్తూ తిరుగుతున్న నలుగురు దొంగలను నవాబుపేట పోలీసులు పట్టుకున్నారు ఈ మేరకు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారిని నిందితులను హాజరు 14 లక్షల విలువ గల పశువులను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us