Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: బొల్లారం మున్సిపాలిటీలో హత్య చేసి ఇంటిముందు పడి వేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Patancheru, Sangareddy | Sep 8, 2025
సంగారెడ్డి జిల్లా ఐడిఎ బొల్లారం మున్సిపల్ పరిధిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. జయప్రకాష్ (22) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం శవాన్ని అతని ఇంటి ముందు పడేశారు. ఒంగోలు ప్రాంతానికి చెందిన మృతుడు మేస్త్రిగా జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం బొల్లారం మున్సిపల్ పరిధిలోని కెబిఆర్ కాలనీలో నివసిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us