ముప్కాల్ మండలం కొత్తపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి మంజూరైన నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. నూతన గ్రామపంచాయతీ మంజూరైనందుకు గ్రామస్థులు సీఎం రేవంత్ రెడ్డి, సునీల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పనులు త్వరగా తిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు.