Download Now Banner

This browser does not support the video element.

బెల్లంపల్లి: కేంద్ర ప్రభుత్వం GST పై సంస్కరణలు తీసుకోరావడంపై హర్షిస్తూ తాండూరులో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన BJP నాయకులు

Bellampalle, Mancherial | Sep 5, 2025
తాండూరు మండల కేంద్రంలో బిజెపి ప్రధాన కార్యదర్శి కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా దీపావళి కానుక గా జీఎస్టీ పై సంస్కరణలు తీసుకురావడం హర్షించదగ్గె విషయం అన్నారు రైతుల నుండి వ్యాపారుల దాకా ఇళ్ల నుండి కంపెనీల దాకా అందరికీ లాభాదాయకర విషయమని కొనియాడారు
Read More News
T & CPrivacy PolicyContact Us