గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని CITU జిల్లా ఉపాధ్యక్షుడు రఘుపతి డిమాండ్ చేశారు. ఏటూరునాగారం లోని ITDA ఎదుట శనివారం డైలీ వేజ్ వర్కర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమానికి రఘుపతి హాజరై మాట్లాడారు.