Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: వైభవంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన వేడుకలను పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Sircilla, Rajanna Sircilla | Sep 6, 2025
సిరిసిల్ల పట్టణంలోని మానేరు వంతెన వద్ద వైభవంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన వేడుకలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సిరిసిల్లలో వినాయక నిమజ్జనం వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. మానేరు తీరంలోని వంతెన వద్ద, ప్రేమ్ నగర్ లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శోభాయాత్రను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి.గీతే పరిశీలించారు. నిమజ్జనం స్థలం వద్ద అధికారులు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన మ్యాజిక్, మిమిక్రీ షో భక్తులను అలరించింది. పిల్లలు పెద్దలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్ర
Read More News
T & CPrivacy PolicyContact Us