Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: చెర్లోపల్లి గ్రామంలో కుమార్తె ఇంటికి వచ్చి తప్పిపోయిన తండ్రి.

Punganur, Chittoor | Sep 1, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చైర్లోపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న కుమార్తె నిర్మలను చూసేందుకు ఆమె తండ్రి మదనపల్లె మండలం నీరుగట్టువారి పల్లి నుంచి ఆదివారం రాత్రి వచ్చి గ్రామంలో తప్పిపోయారు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల సమీప బంధువుల ఇండ్లల్లో గాలించిన ఫలితం లేకపోవడంతో సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై ఏ.ఎస్ఐ అశ్వత్ నారాయణ మగ వ్యక్తి అదృశ్యం కేసు నమోదు చేసినట్లు సోమవారం రాత్రి 9గంటలకు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us