Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: నగరంలో బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం

Nizamabad South, Nizamabad | Sep 8, 2025
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆగ్రాకు చెందిన సంతోష్(36) సాయి నగర్‌లో ఐదేళ్ల నుంచి జీవిస్తున్నాడు. సోమవారం కంఠేశ్వర్ నుంచి NTR చౌరస్తా వైపు బైక్‌పై వెళ్తుండగా స్కూల్ బస్సు సడన్ బ్రేక్ వేయండతో సంతోష్ వెళ్లి బస్సును ఢీకొన్నాడు. ఆ తరువాత వెనుక నుంచి వచ్చిన RTC బస్సు సంతోష్‌ను ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us