Download Now Banner

This browser does not support the video element.

సెప్టెంబర్ 14,15 తేదీల్లో తిరుపతిలో అఖిల భారత మహిళా ఎమ్మెల్యేలు సదస్సు, శనివారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడి

Narsipatnam, Anakapalli | Aug 30, 2025
తిరుపతి పుణ్యక్షేత్రంలో వచ్చే నెల 14 ,15 తేదీల్లో అఖిలభారత మహిళ ఎమ్మెల్యేల సదస్సు నిర్వహించనున్నామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం నర్సీపట్నంలో వెల్లడించారు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 18 వ తేదీ నుండి ప్రారంభమవుతాయన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us