Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: నర్మలలో గల్లంతయిన వ్యక్తి మృతదేహం లభ్యం అంటూ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు: కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

Sircilla, Rajanna Sircilla | Aug 28, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం, నర్మల వద్ద నీటి ప్రవాహంలో గల్లంతైన వ్యక్తి తేలుతూ తంగళ్ళపల్లి మండలం కస్బే కట్కూర్ చేరుకున్నదని సోషల్ మీడియా లో వస్తున్న ప్రచారం సరికాదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానేరు నదికి అనుసంధానించబడిన అన్ని గ్రామాలను తాను, అధికారులు పరిశీలించామని పేర్కొన్నారు. అలాంటి మృద్దేహం ఎక్కడ కూడా కనిపించడం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఇలా ఇష్టం వచ్చినట్లు పోస్ట్ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బయటకు ర
Read More News
T & CPrivacy PolicyContact Us