Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: ప్రభుత్వ నిబంధనల మేరకే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలి: కళ్యాణదుర్గం సీఐ యువరాజు, కంబదూరు ఎస్సై లోకేష్ కుమార్

Kalyandurg, Anantapur | Aug 25, 2025
వినాయక విగ్రహాలను నిబంధనలు మేరకు ఏర్పాటు చేసుకోవాలని కళ్యాణదుర్గం సీఐ యువరాజు, కంబదూరు ఎస్సై లోకేష్ కుమార్ కోరారు. సోమవారం వారు వేరు వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక పండగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. అల్లర్లకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.డీజే లు ఏర్పాటు చేయడానికి వీలు లేదన్నారు. వినాయక పండుగ వేడుకలను, నిమజ్జన వేడుకలను నిబంధనలు మేరకు ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us