Download Now Banner

This browser does not support the video element.

నూజివీడు త్రిబుల్ ఐటీ లో MTEC డిపార్ట్మెంట్ ఇంచార్జ్ గోపాల్ రాజుపై విద్యార్థి కత్తితో దాడి

Nuzvid, Eluru | Sep 8, 2025
నూజివీడు ట్రిపుల్ ఐటి ఆవరణములో విద్యార్థి కత్తులు దుయ్యడంతో ఎంటెక్ డిపార్ట్మెంట్ ఇన్చార్జి గోపాలరాజుకు గాయాలైన సంఘటన సోమవారం ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి ల్యాబ్ కు అటెండ్ కాకపోవడంతో, హెచ్ ఓ డి పర్మిషన్ కావాలి అని చెప్పినందుకు కత్తులతో దాడి చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us