Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: రైతులకు సరిపడాయి యూరియా తక్షణమే అందించాలని AIKS ఆధ్వర్యంలో పాల్వంచలో ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

Kothagudem, Bhadrari Kothagudem | Aug 28, 2025
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియాను తక్షణమే అందించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం కేంద్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర పిలుపులో భాగంగా యూరియా కొరతను తక్షణమే నివారించాలని డిమాండ్ చేస్తూ గురువారం పాల్వంచ పట్టణంలోని చండ్ర రాజేశ్వరరావు భవన్ నుండి రైతులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసిల్దార్ దారా ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముత్యాల విశ్వనాథం మాట్లాడారు...
Read More News
T & CPrivacy PolicyContact Us