Download Now Banner

This browser does not support the video element.

తిరుమలగిరి: బోయిన్‌పల్లిలో స్మశాన వాటికను తవ్వి రోడ్డు వేసే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన స్థానికులు

Tirumalagiri, Hyderabad | Dec 21, 2024
రోడ్డు విస్తరణ కోసం స్మశాన వాటిక ను తొలగించకూడదు అంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు స్థానికులు. ఎంతో పురాతనమైన ఈ స్మశాన వాటిక ను తవ్వి తమ మనోభావాలను దెబ్బతీయకండంటూ విజ్ఞప్తి చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us