Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: నగరానికి చెందిన మతిస్థిమితం లేని యువకుడు అదృశ్యం

Nizamabad South, Nizamabad | Sep 11, 2025
నిజాంబాద్ నగరంలోని వినాయక నగర్ కు చెందిన కాంపల్లి రాములు 38 మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైనట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ గురువారం తెలిపారు. బుధవారం సాయంత్రం 5:30 గంటలకు అంగిటి హోటల్ నుంచి తప్పిపోవడం జరిగిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.సదురు వ్యక్తికి మానసిక పరిస్థితి సరిగా లేదని ఎవరైనా గుర్తుపడితే నాలుగవ టౌన్ కు, లేదా 8712659840 నంబర్ కు సమాచారం అందించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us