Download Now Banner

This browser does not support the video element.

మంగళగిరి: జనవరి 4వ తేదీన జరిగే కార్మిక మహా ప్రదర్శన విజయవంతం చేయాలి: అమరావతి రాజధాని సిఐటియు డివిజన్ అధ్యక్షుడు రవి

Mangalagiri, Guntur | Sep 5, 2025
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో శుక్రవారం మున్సిపల్ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు రవి మాట్లాడుతూ డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సిఐటియు అఖిలభారత 18వ మహాసభల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జనవరి 4న జరిగే కార్మిక మహా ప్రదర్శనకు రాజధాని ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలి రావాలని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షుడు రవి విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us