Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: వినాయక చవితి సందర్భంగా సెంటీమీటర్ సైజులో మట్టి వినాయక ప్రతిమను తయారుచేసిన కాశీబుగ్గ స్వర్ణకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి

Srikakulam, Srikakulam | Aug 26, 2025
సెంటీ మీటర్ సైజులోని మట్టి వినాయక ప్రతిమను తయారు చేసి మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దామని ప్రకృతి ప్రేమికులకు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ చెందిన ప్రముఖ స్వర్ణకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి తెలిపారు.. వినాయక చవితి సందర్భంగా మూడు గంటలకు తయారుచేసినట్లు ఆయన తెలియజేశా.. మట్టితో ఈ ప్రతిమను చేసి వాటర్ రంగులు అద్దామని తెలిపారు.. దీని తయారీకి 30 నిమిషములు పట్టిందని ఆయన తెలియజేశారు..
Read More News
T & CPrivacy PolicyContact Us