Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సిపిఎస్ రద్దు చేయాలి.. పాత పెన్షన్ విధానం అమలు చేసే వరకు పోరాటం చేస్తాం : ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ జావిద్ అలీ

Sangareddy, Sangareddy | Sep 1, 2025
ఉద్యోగ ఉపాధ్యా యులకు పాత పెన్షన్ విధానం సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఉద్యోగ ఉపాధ్యా యుల జేఏసీ జిల్లా ఛైర్మన్ జావీద్ అలీ అన్నారు. సంగారెడ్డిలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతన పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ విధానం రద్దు చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us