Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: మట్టి వినాయక ప్రతిమలను పూజించి, పర్యావరణాన్ని కాపాడుకుందాం: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Patancheru, Sangareddy | Aug 26, 2025
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గాంధీ పార్క్ సమీపంలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి ప్రతిమలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జిహెచ్ఎంసి అధికారులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us