Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: చండ్రుగొండ మండలంలో ముఖ్యమంత్రి పర్యటన పై కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు

Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 2, 2025
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ మూడో తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల లో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.. పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.. మంగళవారం ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్ అధికారులు నిర్వహించారు...
Read More News
T & CPrivacy PolicyContact Us