Download Now Banner

This browser does not support the video element.

జంగారెడ్డిగూడెం గొల్లగూడెం పామాయిల్ తోటలో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి

Eluru Urban, Eluru | Aug 8, 2025
జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలోని పామాయిల్ తోటలో పనిచేస్తున్న రమేశ్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంకు చెందిన రమేశ్ శుక్రవారం రైతు తోటలో కత్తితో పామాయిల్ గెలలు కోస్తుండగా, కత్తి విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేశ్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, పలు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us