Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్స్ స్కీం అమలు చేయాలి: మాజీ ఎమ్మెల్సీ కేస్ లక్ష్మణ్ రావు

Guntur, Guntur | Aug 20, 2025
డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.యస్ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ - 57ని 15 రాష్ట్రాలు అమలు చేయలని, కూటమి దృష్టి సారించకపోవడం దుర్మార్గమన్నారు. ఆగస్టు 25న విజయవాడలో జరగనున్న డీఎస్సీ 2003 ఉపాధ్యా యులు సమితికి ధర్నాకి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us