Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: పాల్వంచ పట్టణ పరిధిలోని కుంటినాగులగూడెం సమీపంలో హోటల్లో దొంగతనం చేసి 20 వేల రూపాయలకు కిరాణా సామాన్లు అపహరించిన దొంగలు

Kothagudem, Bhadrari Kothagudem | Sep 13, 2025
పాల్వంచ పట్టణ పరిధిలోని కుంటి నాగుల గూడెం సమీపంలో బాబాయ్ హోటల్ నందు శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ప్రధాన రోడ్డు కి ఆనుకొని ఉన్న హోటల్ నందు ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేసి సుమారు 20 వేల రూపాయల నగదు మరియు కిరాణా సామాన్లు దొంగలించారు.. వాళ్లు చేసే దొంగతనం మొత్తం సీసీ ఫుటేజ్ లో రికార్డయింది హోటల్ యజమాని పాల్వంచ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Read More News
T & CPrivacy PolicyContact Us