Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: కొత్తగూడెం సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన ఏచూరి ప్రథమ వర్ధంతి సభలో పాల్గొన్న ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతినేని

Kothagudem, Bhadrari Kothagudem | Sep 12, 2025
భారత రాజ్యాంగాన్ని పరిరక్షించటం కోసం పోరాటడటమే సీపీయం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కి మనమిచ్చే అసలైన నివ్వాలి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు.. శుక్రవారం సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన ఏచూరి ప్రథమ వర్ధంతి సభలో పాల్గొన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us