Download Now Banner

This browser does not support the video element.

పట్టణంలో 45 సంవత్సరాల తర్వాత జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి

Madakasira, Sri Sathyasai | Aug 24, 2025
మడకశిర పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1979-80 సంవత్సర ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరయ్యారు.ఈ సందర్భంగా 45 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వీరి గురించి అప్పటి విద్యా విధానం స్నేహాలు ప్రస్తుతం చేస్తున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.విద్యార్థి దశలో స్నేహాలు ఎంతో మధురమైనవని ఆయన అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us