Download Now Banner

This browser does not support the video element.

కోరుట్ల: గోదావరి నది ప్రవాహక ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎస్సారెస్పీ అధికారులు

Koratla, Jagtial | Aug 27, 2025
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద వలన ప్రాజెక్టు స్పిల్వే వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి విడుస్తున్నాం. ఇంకా ఎక్కువ వరద సూచనల వలన 2.5 లక్షల క్యూసెక్కుల వరకు నదిలోకి విడిచే అవకాశం ఉంది కావున ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం
Read More News
T & CPrivacy PolicyContact Us