Download Now Banner

This browser does not support the video element.

తాడేపల్లిగూడెం: రావిపాడు జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం, మహిళకు తీవ్ర గాయాలు

Tadepalligudem, West Godavari | Sep 11, 2025
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రావిపాడు జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తణుకు నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్న తల్లి-కొడుకు బైక్ డివైడర్ను ఢీకొనడంతో తల్లి రోడ్డుపై పడిపోయి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే హైవే అంబులెన్స్ సిబ్బంది స్పందించి క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us