Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: బాలాజీ హాస్పిటల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో ఓ వ్యక్తికి గాయాలు.

Punganur, Chittoor | Aug 31, 2025
చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలోని. బాలాజీ ఆసుపత్రి వద్ద ఎం.సీ కొత్తూరు గ్రామానికి చెందిన నరసింహులు 40 సంవత్సరాల పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో గాయపడ్డ నరసింహులను స్థానికులు పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన ఆదివారంమధ్యాహ్నం నాలుగు గంటలకు వెలుగులో వచ్చింది.
Read More News
T & CPrivacy PolicyContact Us