Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: కరిగానపల్లి శివారులోని శశి మాకులమ్మ దేవాలయంలో చోరీ: బంగారు, వెండి ఆభరణాలు తోపాటు నగదు అపహరణ

Kalyandurg, Anantapur | Sep 7, 2025
కుందుర్పి మండలం కరిగానపల్లి గ్రామ శివారులోని శశి మాకులమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు దేవాలయం లోకి చొరబడి అమ్మవారి వెండి బంగారు ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. 20 తులాల వెండి ఆభరణాలు, ఒకటిన్నర తులం అమ్మవారి బంగారు తాళిబొట్టు, రూ. 6 వేలు నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుందుర్పి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us